Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) కొలువై ఉన్న శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. దీంతో నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు భారీగా శబరి గిరులకు చేరుకుంటున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో అరవణ ప్రసా దం కొరత ఏర్పడటంతో ఒక భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే ఇవ్వాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ పరిమితి విధించింది. దీంతో పొరుగు రాష్ర్టాల భక్తులు తీవ్ర ఆవేదన�
శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, క�
Sabarimala Revenue: రికార్డు స్థాయిలో ఈసారి శబరిమల అయ్యప్ప స్వామికి ఆదాయం వచ్చింది. మండల పూజ దినాల్లో రూ.241 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. గత ఏడాది 222 కోట్ల ఆదాయ�
Sabarimala Ayyappa Revenue: శబరిమల ఆదాయం 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో ఆ అమౌంట్ వచ్చినట్లు టీడీబీ తెలిపింది. కానుకల రూపంలో 63.89 కోట్లు రాగా, అరవన ప్రసాదం ద్వారా 96.32 కోట్లు వచ్చింది. మండల పూజ కాలంలో 31 లక్షల మంది భ
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
శబరిమలకు రైల్వే శాఖ ప్రారంభించిన ప్రత్యేక రైళ్లతో ఎటువంటి ప్రయోజనం లేదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైళ్లలో టికెట్ ధర ఎక్కువ కాగా, ప్రయాణ సమయం కూడా ఎక్కువేనని వాపోతున్నారు.
కేరళలోని శబరిమల ఆలయంలో సౌకర్యాల లేమిపై వస్తున్న విమర్శలపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పందించింది. చిన్నపిల్లలు సులభంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు ఆదివారం ప్రత్యేక గేటు వ్యవస్థ ఏర్పాటు
Sabarimala: శబరిమల వెళ్తున్న ఓ చిన్నారి అయ్యప్ప.. తప్పిపోయిన తన తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ సమయంలో ఓ పోలీసు అతన్ని ఓదార్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో
Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ క�
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 18 పడుల అయ్యప్ప సామూహిక మహాపడిపూజా కార్యక్రమాన్ని శబరిమల ఆలయ ప్రధాన మెల్శాంతి పూజారి శిష్ణు నంబూద్రి చేతుల మీదుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు.