Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ క�
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 18 పడుల అయ్యప్ప సామూహిక మహాపడిపూజా కార్యక్రమాన్ని శబరిమల ఆలయ ప్రధాన మెల్శాంతి పూజారి శిష్ణు నంబూద్రి చేతుల మీదుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు.
Special Trains To Sabarimala | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శ�
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి కే రాధాకృ
Sabarimala | దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమలై అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతాయి.
Telangana Cabinet Meeting | తెలంగాణ నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్ �