పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, కండక్టర్ గుర్తించారు. బస్సు దిగి, ఇంజిన్ను చూడగా బస్సు నుంచి పొగ విరజిమ్మింది.
మంటలు వ్యాపించాయి. భక్తులు హుటాహుటిన బస్సు నుంచి దిగిపోయారు. వీరిలో కొందరు గాయపడ్డారు.