Fire At Offshore Oil Field | ఆఫ్షోర్ చమురు క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. అలాగే మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.
మండలంలోని చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు దావానలం వ్యాపించినట్లు గోశాలలో ఉన్న స్థానికులు తెలిపారు.
సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
Jewish Community: యూద కమ్యూనిటీని టార్గెట్ చేశారు. లండన్లో ఓ యూద స్వచ్చంధ సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని స్టార్మర్ ఖండించారు.
రాత్రయితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో మడికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దగ్గు, దమ్ము, కళ్లు మంటలు, చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. తమ సమస్య�
ప్రమాదం జరగగానే కొన్నాళ్లు హడావుడి చేయడం... ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం ప్రభుత్వ యంత్రాంగానికి సర్వ సాధారణమైంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తరువాత అగ్నిమాపక శాఖ, హైడ్రా విభాగాలు అగ్
నల్లమలలో కార్చిచ్చు రాజుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో నిప్పు రాజుకున్నది.
Dumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. సుమారు పది మంది కార్మికులు చిక్కకున్నట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని స
Newborn dies | ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలకు ఐసీయూలోని నవజాత శిశువు తీవ్ర కాలిన గాయాలతో మరణించింది. దీంతో ఆ శిశువు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫి�
హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ల్యాబరేటరీ భవనం మొదటి అంతస్థులో ఈ ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నేర పరిశోధనలో అత్యంత కీల
తుర్కియే ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానం 236 మంది ప్రయాణికులతో వెళుతూ బుధవారం కోల్కతా ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంజిన్లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు