మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూరియాను అందుబాటులో ఉంచి
ప్రతీ రైతుకు యూరియా అందేట్లు చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు �
MP Mallu Ravi fire | ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి మంత్రి జూపల్లి అనుచరులపై విరుచుకుపడ్డారు. .
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ కారులో మంటలు చెలరేగాయి. ఎయిర్పోర్టు అవుట్పోస్టు సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి ఆదివారం ఉదయం కారు రాగా, ఒక్కసారిగా అందులో మంటలు రావడంతో గమనిం�
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో (Visakha Express) దుండగులు చోరీకి యత్నించారు. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రక్షణ శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 9.20 గంటలకు కన్నూరు జిల్లాలోని అజిక్కల్ పోర్టు సమీపంలో కంటెయినర్ పేలడంతో అగ్
Two Teens Charred To Death | ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాతబస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీకృష్ణ పెరల్స్ దుకాణ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి.. 17 మంది మృత్యువాతపడ్డారు. ఏసీ కంప్రెషర్ పేలి.. షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
Fire | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో గల ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి.
ఇది ఓ కౌలు రైతు గుండెకోత.. ఐదెకరాల్లో అప్పుసప్పు చేసి పండించిన 70 బస్తాలను మార్కెట్లో అమ్మకానికి తెచ్చిండు.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,320 ఉంటే.. ఆ కౌలు రైతు ధాన్యానికి కేవలం రూ.1,606 పలికింది.. రైతు గుండె రగిల�