Crime news | కండక్టర్ (Conductor) పట్ల కొందరు ప్రయాణికులు అమానుషంగా వ్యవహరించారు. టికెట్ విషయంలో గొడవ పెట్టుకుని, మరాఠీలో మాట్లాడాలంటూ దాడికి పాల్పడ్డారు.
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ - బీదర్ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. దీనిపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చైర్మన్ ఎస్ఆర్ శ�
కర్ణాటకలో ఇబ్బడిముబ్బడి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ ‘ఐదు గ్యారెంటీ’లను అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. నిధుల కోసం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసే పని ప్రారంభించింది.
Bus Accident | కేరళ రాష్ట్రం కోజికోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది (Bus Accident). కేరళ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది.
Srisailam | ఆత్మకూరు ఎస్డీపీవో ఉదారత చాటుకున్నారు. శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన భక్తులకు సాయం అందించారు. వారికి �
KSRTC | కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు.
శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, క�
Karnataka | కర్ణాటకను ‘బదిలీల’ అవినీతి(వ్యాపారం) కుదిపేస్తున్నది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నదని, రాజకీయ అవసరాల కోసం ఉద్యోగులను బలి తీసుకుంటున్నద�
Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు
Kerala High Court | కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.20కోట్లు చెల్లించాలని పీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆస్తులకు నష్టం
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ర�
తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీని ఇన్నాళ్లూ కేరళ, కర్ణాటకల్లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు వాడేవారు. కానీ ఇక నుంచి దీనిని కేవలం కేరళలో మాత్రమే వాడాలి. కేఎస్ఆర్టీసీ సంక్షిప్త నామంతోపా�
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమిత�