కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపి
పాతబస్తీ మాదన్నపేట నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన అయ్యప్పస్వాములు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కేరళ పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్రోడ్పై బస్సు బోల్తా పడడంతో డ్రైవ�
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డా�
Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.
శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, క�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగ�
నలభై ఒక్క రోజు పాటు దీక్ష చేసి, శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు మార్గ మధ్యంలోనే అనంత లోకాలకు వెళ్లారు. స్వాములు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డ
శబరిమ ల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములు గు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరా
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రక
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.