తమిళనాడులోని రామనాథపురంలో (Raghunathapuram) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్�
Irumudi | విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. స్వాములు విమాన ప్రయాణంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయ సహా) చేతి సామానుగా (క్యాబిన్ లగేజ్) తమతో పాటు తీసుకెళ్లే విధంగా �
Irumudi | భారత పౌరవిమానయాన శాఖ (Indian civil aviation ministry) అయ్యప్ప భక్తుల (Ayyappa devotees) కు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
కరీంనగర్ కృష్ణ నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతీరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ అన్నారు.
రెండు నెలల పాటు జరిగే శబరిమల వార్షిక యాత్ర ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్న క్రమంలో అయ్యప్ప భక్తులకు శబరిమలలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీవోబీ) శుభవార్త తెలిపింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపి
పాతబస్తీ మాదన్నపేట నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన అయ్యప్పస్వాములు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కేరళ పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్రోడ్పై బస్సు బోల్తా పడడంతో డ్రైవ�
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డా�
Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.