శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, క�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగ�
నలభై ఒక్క రోజు పాటు దీక్ష చేసి, శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు మార్గ మధ్యంలోనే అనంత లోకాలకు వెళ్లారు. స్వాములు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డ
శబరిమ ల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములు గు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరా
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రక
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.
శంకర్పల్లి : యువకులు దైవ చింతనను అలవరుచుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తా సమీపంలోని అయ్యప్ప స్వామి దేవ
అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అ�
Sabarimala | కేరళలోని శబరిమలం ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులా మాసం పూజల కోసం సాయంత్రం 5 గంటలకు ట్రావెన్కోర్ బోర్డు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుంది. రేపట్నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అయ్యప్ప