Special Trains | కేరళలోని పతినంతిట్ట జిల్లాలో కొలువైన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమం�
శబరిమలకు (Sabarimala) అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.
శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సమాచారాన్ని వాట్సాప్లో ఉంచడానికి అధికారులు ‘స్వామి చాట్బాట్'ను తీసుకొచ్చారు. వాట్సాప్లో 6238008000 అనే నంబర్కు ‘హాయ్' అని మెసేజ్ పంపిస్తే సమాచారం అందజేస్తారు.
శబరిమళ వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సికిద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి నవంబర్ 17 నుంచ�
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొట్టమొదటిసారిగా శబరిమల యాత్రికుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. అమర్నాథ్, చార్ధామ్లలో మాదిరి ‘శబరిమల’ యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ఐఎం
Sabarimala | కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్బాట్’ను రూపొందించారు.
TGSRTC | శబరిమల వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. శబరిమల యాత్రకు బస్సు బుక్ చేసుకుటే ఒక గురుస్వామి, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటవాళ్లకు, ఒక అటెండెంట్కు ఉచిత ప్రయాణ�
Life Insurance | మకరవిళక్కు వేడుకల కోసం త్వరలోనే శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తిం�
కేరళలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వచ్చే భక్తుల దర్శనంపై విధించిన ఆంక్షల విషయంలో పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు సైతం శబరిమల అయ్యప్పను సాఫీగా దర�
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమ�
Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి