Sabarimala | కేరళలోని ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత పది రోజుల్లో ఆలయానికి భక్తులు పోటెత్తగా.. రూ.52.55కోట్ల ఆదాయం సమకూరిందని దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ తెలిపార�
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్�
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
South Central Railway | సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప�
sabarimala | శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న పెన్ ఘాట్ వంతెన కింద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పెన్ ఘాట్
ప్రత్యేక రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే.. తెలంగాణ ఊళ్లకు ఒక్కటీ లేదు తెలంగాణపై రైల్వేశాఖ వివక్ష ఆదాయం రావటంలేదని సాకు శబరిమల రైళ్లపైనా అదే వైఖరి మండిపడుతున్న ప్రయాణికులు పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భం
Shabarimala | శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం డిసెంబర్ 21, 23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో ఏడు ప్రత్యేక రైళ్లను నడపాలని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ రైళ్లు అందుబాటులో