ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ రూరల్ మండల పరిధి దోరకుంట గ్రామంలో నిర్వహించ�
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మునుగోడు కేంద్రంలో మే డే (May Day) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, మార్కెట్, సెంట్రింగ
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
వరదలతో దెబ్బతిన్న నాగార్జున సాగర్ ఎడమకాలువ, చెరువులు, వాగుల గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం ఏమంత రావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.
వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం రాఘవపేట. ఎటు చూసినా పచ్చని పైర్లతో చిన్న, సన్నకారు రైతుల సేద్యంతో అందంగా కనిపించే ఊరు ఇది. ఈ గ్రామంలో దాదాపు 800 మంది రైతులు సేద్యం చేస్తుండగా, అందులో 700 మంది వ్యవసాయం కోసం రుణాలు పొ
అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో దళారీల దోపిడీని అరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి.
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టి.సాగర్ కోరారు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా ఆందోళన వ్యక్తం చేశారు.