రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా ఆందోళన వ్యక్తం చేశారు.