KTR | ‘కౌరవుల రాజు దుర్యోధనుడు ఏట్లయితే దుర్మార్గాలు, అరాచకాలు చేసిండో అట్లాగే సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలిస్తున్నడు.. ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి.. ఆయన అరాచకాలపై జరుగుతున్న భూ పోరాటం కురుక్షేత�
సీఎం రేవంత్రెడ్డి అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకాలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధ
పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ అని, ఆనాడు రాష్ట్ర రైతాంగానికి సాయుధ పోరాటంతో నింపిన నల్లగొండ నేడు మరోసారి రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ సర్కార్పై తిరుగబడేందుకు వేదిక కావాలని, అందుకే ఇక్కడి నుంచి రైతు పోర�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు మోసాలపై మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో అనేక ధర్నాలు, నిరసన దీక్షలతో ప్రజలు, రైతుల పక్షాన నిల
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు షాబాద్లో నిర్వహించే రైతుధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువనేత పట్నం అవినాశ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే రైతు భరోసా కుదింపుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్దిరోజులుగా ఆ�
పేదల పొట్ట కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంచేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అది బ్యుటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్.. రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు.. రూ. లక్షన
షరతులు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ కాంప్లెక్స్ ఆవరణలో శుక్ర�
రుణమాఫీ కాలేదని ఇరువై రోజుల క్రితం రైతు ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తీవ్ర ఆవేదనతో మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్�
రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు చెందిన వందలాది మంది రైతులు గురువారం మెట్పల్లిలో అఖిల పక్ష రైతు మహ�