ప్రజలకు మంచి పాలనను అం దించడంలో సీఎం రేవంత్రెడ్డి అట్టర్ఫ్లాప్ అయ్యారని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహ�
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమ లు చేసి మాట నిలబెట్టుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమ�
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని, రేవంత్ సర్కారుకు రైతుల ఉసురు తప్పక తగులుతుందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురు
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్య�
కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
దేశంలో రైతు జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిలబడిన చరిత్ర లేదని, త్వరలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘రైతుధర్నా’లో మండలంలోని రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగాగౌడ్ నాయకులతో కలిసి నిరసన కార్�
తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన�
వరంగల్, నవంబర్ 12(నమస్తేతెలంగాణ): రైతులకు దన్నుగా నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. వాడవాడ నుంచి గులాబీ దండు కదిలింది. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్తో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహ
ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనాలి తెలంగాణకు మొండిచేయి చూపుతున్న మోదీ సర్కారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట, నవంబర్ 12: తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగ
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�
మహేశ్వరం : రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్�
కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ