అంబర్పేట : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్తు కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ నేతలు ఒకమాట, రాష్ట్రంలో బీజేపీ నేతలు మరోమాట మాట్లాడ
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి దాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు లు అన్నారు. శుక్రవారం వరం�
Nri | హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు పాల్గొన్నారన
మణికొండ : రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతిప్రేమను చూపుతూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్నారని ప్రజలంతా ఐఖ్యతను చాటి కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.నర్సింహ్మ, నార్సింగి మున్సి�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
మంత్రి నిరంజన్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
భారీ ట్రాక్టర్ ర్యాలీ | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండ�
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
బంజారాహిల్స్ : రాష్ట్రంలోని రైతులు పండించే వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే అనే డిమాండ్తో శుక్రవారం చేపట్టిన రైతు ధర్నాలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంనుంచి పెద్ద ఎత్తున కార్య�
అంబర్పేట : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా రైతులకు మద్ధతుగా ఈ నెల 12న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు అంబర్పేట నియోజకవర్గం నుంచి పా
సికింద్రాబాద్ : వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విమ
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక
ముషీరాబాద్ : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రొత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందు లకు గురి చేస్తుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అన్నారు. కార్పొరేట్ క�
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ 12వ తేదీన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గో�