అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
దేశంలో కార్పొరేట్ సంస్థలకు గులాంగిరి చేస్తున్న బీజేపీ సర్కార్ను గద్దెదించడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నాడు ఆంధ్రపాలకుల నుంచి విముక్తి కోసం టీఆర్ఎస్ ఆవిర్బవిస్తే, నేడు దేశాన్ని పాలిస్తున్న
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 10వ విడత రైతుబంధు నగదు జమ కొనసాగుతున్నది. ఐదో రోజు సోమవారం 1,51,468 మంది రైతుల ఖాతాల్లో రూ.265.18 కోట్ల నగదు జమ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 5,30,371.31 ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి.
విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్డేట్గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం పెద్ద దెబ్బ తింటుంది అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మ�
ఆగస్టు 1వ తేదీ వరకు అవకాశం నాలుగేండ్లలో ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం 3,937 కోట్లు హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, అమలు చేస్తున్న రైతుబీమా పథ�
ములకలపల్లి : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా నమోదుకు ఆఖరి గడువు 30వ తేదీ అని మండల వ్యవసాయాధికారి కరుణామయి శనివారం తెలిపారు. రైతుబీమా నమోదుకు దరఖాస్తులు చేయించుకోని రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా �