‘బీజేపీ ఎమ్మె ల్యే ఈటల హుజూరాబాద్ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవ్. ఇప్పటికే ఎందరో మహిళల పుస్తెలు తెంచినవ్. నీ దుర్మార్గాలకు ఇంకెందరినీ బలి తీసుకుంటవ్' అంటూ మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి �
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎడారిలాంటి కరువు పీడిత ప్రాంతమని, ఇప్పుడు అంతా మాగాణిలా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధl �
రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
Telangana | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శాఖ బీజేపీ అధ్యక్షుడు బక్కశెట్టి శ్రీనివాస్, నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల కాంతమ్మకు రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ ప�
‘మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండలో టేల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘన
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని �
రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతి
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామానికి చెందని ఓ అన్నదాత కుటుంబానికి రూ. 5 లక్షల రైతు బీమా ప్రొస
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�