‘అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే.. ఇంట్లో దర్జాగా కూర్చుంటే ఎట్లా? పని చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి’ అంటూ వ్యవసాయశాఖ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశార
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు.
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�
దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో దేశంలో దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ కొత్తదారి చూపారని అన్నారు.
దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అ�
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు.
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా ? అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు. మ�
రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల క�
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి(శుక్రవారం) నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. లోకేశ్వరం మండలంలోని రాజురాలో మొదటి కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ�
కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.