ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే తమ కుటుంబం బాగుపడిందని కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి కొమురమ్మ పేర్కొంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావళి పెంటయ్యకు భార్య కొమురమ్మ, కుమార్తె శివ
ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మ�
రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతుబీమా లక్ష మార్కును దాటడం ఒక రికార్డు. 2018లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,00,782 కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం లభించింది. రైతుల నుంచి పైసా ప్రీమియం వసూలు చ
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
ఎట్లుండె తెలంగాణ, ఎట్లయింది? తొమ్మిదేండ్లళ్ల అద్భుతంగా అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు, ఉపాధి, పంటలు.. ఇలా ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ.
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�
కల్లుగీత వృత్తిదారుడికి బతుకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గీతకార్మికులు ప్రమాదవశాత్తు మ