సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగా�
దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుక�
పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహ క్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్.. వారికి అటవీ హక్కు పత
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. అన్నదాతల ఆకలి కేకలు, ఆర్తనాదాలు విన్న దాఖలాలు లేవు.. ఎరువులు, విత్తనాలు మొదలుకొని పంట పెట్టుబడులు, సాగునీటి కోసం కర్షకులు అరిగోస పడ్డారు. కాలం కలిసొచ్చి ప
రెండేండ్ల కిత్రం నా భర్త చనిపోయిండు. దీంతో మాకు ఉన్న ఎకరా పొలంతో ఎలా బతకాలో తెల్వక, అప్పులు తీర్చే మార్గం లేక.. కూతురు పెండ్లి ఎట్ల చేయాలో తెలియని ఒకానొక సమయంలో చావే శరణ్యం అనుకున్నాం. ఆ తరుణంలో ఆపదలో బంధువ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే తమ కుటుంబం బాగుపడిందని కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి కొమురమ్మ పేర్కొంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావళి పెంటయ్యకు భార్య కొమురమ్మ, కుమార్తె శివ
ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మ�
రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతుబీమా లక్ష మార్కును దాటడం ఒక రికార్డు. 2018లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,00,782 కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం లభించింది. రైతుల నుంచి పైసా ప్రీమియం వసూలు చ