రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే దళారుల బెడద తీవ్రంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు నేరుగా లబ్�
కరెంట్షాక్తో మరణించిన రైతు కుటుంబానికి సర్కారు కొండంత అండగా నిలిచింది. రైతుబీమాతోపాటు ప్రభుత్వపరంగా సాయమందించింది. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన ఇల్లందుల పరశురాం 2022 సెప్టెంబర
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
Minister Harish rao | రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులందరూ ఒకే చోట కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలనూ నిర్మించింది.
రైతులు అనుకోని పరి స్థితిలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథ కాన్ని తీసుకొచ్చారని, దీంతో వారి కుటుంబాలకు ధీమా వస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన�
Munugode by poll | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా
ఈ నెల 14నుంచి ఇంకో ఏడాదికి రెన్యువల్ ఇప్పటికే జిల్లాలో 2.81లక్షల మంది రైతులకు ఉచిత బీమా పథకం నాలుగేండ్లలో 5,377 మంది రైతు కుటుంబాలకు రూ.268 కోట్ల క్లెయిమ్ ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో వ�
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రూ.5 లక్షలు రికవరీ చేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకొన్నది.
గత ఎన్నికలకు ముందు ఆ ఊళ్లో బీజేపీ అంటే ఎవరికీ తెలియదు. మోదీ బూటకపు హామీలను నమ్మిన ఓ సామాన్యుడు కమలం జెండా భుజానేసుకొని ఊరంతా తిరిగి పార్టీని పరిచయం చేసిండు.
మృతి చెందిన అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం 102 మందికి రూ.5. 10 కోట్లు అందజేత నందిగామ, ఏప్రిల్ 23 : అన్నదాతలు ఏ కారణంతోనైనా మృతి చెందితే, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ప్ర�
Vinod kumar | వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతుబీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచాం రైతు బీమా ప్రపంచంలోనే ప్రత్యేకమైన పథకం నకిలీ విత్తన విక్రేతలపై పీడీయాక్ట్ తెచ్చినది మనమే ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు ఠాణాల్లో అమ్మారు 55 లక్షల టన్నులకు డిమాండ్ పెరిగి�