సామాన్యుడి మాట ‘సీకటి సిక్కగైతున్నది.. సూర్యుడు నడీ నెత్తినుండంగా వోయిన మనిషి ఇంక రాకపాయేనెమురా నరిగా.. కొంచెం ఎదురుంగనన్న పోరా.. జర నీ దయ?’ అని నరిగానికి పన్జెప్పుడు పాపం.. ‘నాయిన అక్కడేమన్న ఆడుకుంటుండనుక�
భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైన
సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పా�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
హైదరాబాద్ : రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది. ఈ మేరకు �
పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బ�
పుట్టపహాడ్లో అధికారుల విచారణ కులకచర్ల, జూలై 23: మహిళా రైతు నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసినవారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పుట్టపహడ్ గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్, ప్ర
రాజన్న సిరిసిల్ల : గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత
హైదరాబాద్: రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్ష�
హైదరాబాద్ : రైతు బీమా వంటి పథకం భూ మండలంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగి�