రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సాగు మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెద్ద దిక్కులా అండగా నిలుస్తున్నది.
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా కోసం కొత్త పట్టాదారులకు అవకాశం కల్పించేందుకు వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా �
రైతులకు రైతు బీమా అందిస్తున్నట్టే కార్మికులకు కార్మిక బీమా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 300 మంది బీసీలకు రూ.లక్ష ఆర్థ�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునుల�
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు తెలంగాణ సర్�
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుం
ఈ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 27వ తేదీ మధ్యలో పలు దఫాలుగా కురిసిన గాలి వాన, వడగండ్లతో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే దశలో ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలుగజేశ�
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�
సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చ�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�