KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�
అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ (BRS) పార్టీ మొదటి రోజు నుంచి పోరాడుతున్నది. ఇందులో భాగంగా రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది. పెట్టుబడి సాయంతోపా�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఆందోళనలపై నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రూరల్ తహసీల్దార్ కార్యాల�
రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు.
సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారో ప్రముఖ కవి. దీన్ని ఇప్పటి పరిస్థితులకు అన్వయిస్తే సబ్బుబిల్ల.. అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగ
సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చే�
ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పుడు పునరంకిత సభలు పెటుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ అని, కానీ రాష్ట్రంలో విజయోత్సవ సభల పేరుతో వ్యక్తిగత గొప్పలు, స్వోత్కర్ష వేదికలుగా మారుస్తున్నారని సీనియర్ కాంగ్రె�
రైతుబంధు కింద ఏడాదికి రూ.15 వేలు వస్తాయని రైతులు కాంగ్రెస్కు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ అనుయాయులు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటుంటే తెలంగాణ సమాజం మాత్రం స్తబ్ధుగా ఉంది. సీఎం ప్రసంగాల్లో ఎన్ని కాకి లెక్కలు చెప్పినా ఎవరూ సీరియస్గ
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రం ఆరు గ్యారెంటీలు. పేరుకే ఇవి ఆరు గ్యారెంటీలు అయినా మొత్తం 13 హామీలు ఇచ్చింది. ప్రతీ వేదికలోనూ, ప్రతి నాయకుడి నోట గ్యారెంటీల జపమే వినిపించింది.