రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఆరేండ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప
రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించ�
ఆచరణలో అడుగు ముందుకు పడని కాంగ్రెస్ హామీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసాపై అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్న �
రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొత్తానికే కోతలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు కర్షకుల్లో కలవరం మొదలైంది. పంటలు వేసిన రైతులకే రైతుభరో�
ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకానికి నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్రెడ్డి అన్నదాతలను మరిం
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాలో షరతులు, కోతలకు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది.
MLC Kavitha | రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచ�
Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స�
పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో పత్తి సాగయ్యే భూములకు పెట్టుబడి సాయం వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు.. యాసంగ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా పథకం జాడేలేదు. ఇప్పటికే వానకాలంలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఈ రబీ సీజన్లోనైనా ఇస్తుందా..? లేదా..? అనే ఆందోళన అన్నదాతలను వ�
కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు ఏడు ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్టు సమాచ�