ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలంలోని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నేనావత్ అశోక్నాయక్, �
రుణమాఫీ పెండింగ్ లేకుండా త్వరగా క్లియర్ చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క బ్యాంకర్లను ఆదేశించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులతో కలెక్ట
సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో శుక్రవారం 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ కాక.. సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల వ్యవసాయ రుణాలను బే షరతుగా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న డిమాండ్ చేశారు.
రుణమాఫీలో చాలా మంది రైతుల పేర్లు లేకపోవడంతో బాధితులు బ్యాంకులు, కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో వివరాలను తెలుసుకునేందుకు బుధవారం మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్దకు భారీగా తరలివచ్చారు. �
రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొర్రీలతో సగం మంది రైతులకు రక్త ‘హస్తం’ చూపిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ రైతు ను పలకరించినా పంట రుణమాఫీ కా�
కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది. పంట రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజు రోజుకూ నిరసనలు పెరుగుతున్నాయ
రైతు లు ఎదుర్కొంటున్న పంట రుణమాఫీ సమస్యలపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించలేదు.
రైతులందరికీ రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లిలో చాలామంది రైతులకు రుణమాఫ�
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచు�
రుణమాఫీ పేరిట సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రూ.2లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లబొల్లి వాగ్దాన�
రైతన్నలకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పి అర్హులను సైతం విస్మరించింది. దీంతో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా ఉంది పరి�
ఇచ్చే వాడికి తీసుకునేవా డు లోకువ అనే నానుడి బ్యాంకుల ముందు కష్టాలు పడుతున్న రైతులకు అతికినట్లు సరిపోతుంది. ప్రభు త్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని తేదీలు ప్రకటించిన నాటినుంచి రైతులు తాము అప్పులు తీసు�
అనేక ఆంక్షలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోవడం కాదని, ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాం