పంట రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్కు చెందిన రైతు మాల పెద్దులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు విజ్ఞప్తి చేశాడు. సోమవారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, త
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. తొలివిడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పొందే రైతులు సుమారు 20 వేలకు పైగా ఉన్నారు. అయితే మొదటి విడతలో 2,667 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. లక్ష 50 వేలు రుణమాఫీ పొందే రైతుల్లో ఆందోళన నెలక�
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి అధికారం చేపట్ట�
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడుత రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి జాబితా వెల్లడించినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రుణమాఫీ విషయంలో అధికారులకు పూర్తిస్థాయి సమాచారం
రైతులందరికీ బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు ఎలాంటి కొర్రీలూ పెట్టొద్దని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో రుణమాఫీ కాని రైతుల�
పంట రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, రెన్యువల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర�
రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా �
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్క
పంట రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఉమ్మడి జిల్లా రైతాంగం గురువారం సంబురాల్లో మునిగి పోయింది. ఊరూరా రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరా�