రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పౌరులు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. బాంబుల మోతతో భీతిల్లిన వారికి తమ రెస్టారెంట్లో ఉచితంగా ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహా
కీవ్: రష్యా సేనలు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్లోని ఒక్కొక్క నగరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్సన్ పట్టణాన్ని రష్యా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ప్రాంత న
Kharkiv | ఉక్రెయిన్లో రష్యా దాడులను ఉధృతం చేసింది. రాజధాని కీవ్ సహా ఖార్కీవ్ వంటి పెద్ద పట్టణాలు బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాలు, భారీగా ఎగసిపడుతున్న పొగలతో భీతావహ దృష్యాలు కనిపిస్�
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయ�
Russia | ఉక్రెయిన్లో ఏడో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ నగరంపై రష్యా
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
peace talks | రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్లోని గోమెల్ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిస�
ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�
నడి రోడ్డుపై ల్యాండ్మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
ఊహించని విధంగా తిరగబడుతున్న ఉక్రెయిన్ సేనల్ని తుదముట్టించేందుకు రష్యా నిషేధిత బాంబులను ప్రయోగిస్తున్నది. వీటిలో క్లస్టర్, కార్పెట్, వ్యాక్యూమ్ బాంబుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకొని ఉన్న భారతీయుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరిహద్దులో ఉన్న పొరుగు దేశాలకు చేరుకోవడంలో విద్యార్థులకు అ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వహణలో తమ సహకారం లేకుంటే అది కక్ష్య తప్పి భారత్, చైనా లేదా అమెరికా, ఐరోపా దేశాల్లో పడొచ్చని రష్యా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సహకారం లేకుండా
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�