ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్పై ఇప్పటికే రష్యన్లు మండిపడుతుండగా ఇప్పుడు ఆ దేశ బిలియనీర్లు యుద్ధంతో ముంచుకొచ్చే అనర్ధాలను ఏకరువు పెడుతున్నారు.
కీవ్: రష్యా బలగాలు కీవ్ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్ను వదిలివెళ్లాలని ఆదేశించింద
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్కు చెందిన మూడు మేటి స్టూడియోలు తమ సినిమాలను రష్యాలో రిలీజ్ చేయడం లేదు. వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ, సోనీ పిక్చర్స్ సంస్థలు తమ రాబోయే చిత్రాలను రష్యాలో రిలీజ్ చేయ�
స్విట్జర్లాండ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. అడ్వెంచర్స్కు పెట్టింది పేరు. మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. తైక్వాండోలోనూ పుతిన్కు బ్లాక్ బెల్ట్ ఉంది. అయితే తాజాగా ఉక్రెయి�
కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ
ఒకిట్రికా: ఉక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఆ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం ర�
జనావాసాలపై గంపగుత్తగా బాంబులు పదుల సంఖ్యలో మృతులు.. వందల మందికి గాయాలు క్లస్టర్ బాంబులు వాడితే యుద్ధ నేరమే! కీవ్కు నలువైపుల నుంచి మరిన్ని రష్యా బలగాలు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం మరోదఫా చర్చించ�
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడికి నేటితో అయిదు రో�
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జ�
మాస్కో: కీలకమైన వడ్డీ రేటును రష్యా రెండింతలు పెంచేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రష్యా కరెన్సీ రబుల్ 30 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ రష్యా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నది. వడ్డ
ఉక్రెయిన్పై రష్యా దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో అక్కడున్న భారత విద్యార్ధులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తమను స్వస్ధలాలకు పంపాలని దేశ రాజధాన�