రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రజలందరి చేతులకు తుపాకులు ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగినట్లు తెలుస్�
మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలను సమీకరించేందుకు ర�
రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. బుధవారం రాత్రి ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా అంగీకరించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య సోమ�
రష్యాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని మూసేశారు. అక్కడి సిబ్బంది కూడా వెళ్లిపోయారు. దీంతో పాటు ఉక్రెయిన్ రాయబార కార్యాలయ గేట్లను కూడా సీల్ చేసేశారు. ఇక.. కార్యాలయంపై ఉండే ఉక్రెయిన్ జాతీయ జెండ
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్లో కొన్నిరోజులుగా బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ ప్రాణరక్షణ కోసం ప్రజలు ఆయుధాలపై పడుతున్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో ఎవరికినా తుపాకులు కావాలంటే.. వ
ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇవ్వాళ్టికి ఏడో రోజు. ఒక్కో కీలక పట్టణాన్ని చేజిక్కించుకుంటూ రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. కేవలం ఆర్మీయే కాకుండా, పౌరుల స్థావరాలపై
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పుతిన్ ఇచ్చిన సంకేతాలు కొన్ని దేశాలను భయపట్టిస్తున్నాయి. కా�
కీవ్: రష్యాకు చెందిన 6000 మంది సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. గత గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. సరిహద్దు సమీప నగ�
రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పౌరులు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. బాంబుల మోతతో భీతిల్లిన వారికి తమ రెస్టారెంట్లో ఉచితంగా ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహా
కీవ్: రష్యా సేనలు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్లోని ఒక్కొక్క నగరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్సన్ పట్టణాన్ని రష్యా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ప్రాంత న
Kharkiv | ఉక్రెయిన్లో రష్యా దాడులను ఉధృతం చేసింది. రాజధాని కీవ్ సహా ఖార్కీవ్ వంటి పెద్ద పట్టణాలు బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాలు, భారీగా ఎగసిపడుతున్న పొగలతో భీతావహ దృష్యాలు కనిపిస్�
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయ�