ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�
నడి రోడ్డుపై ల్యాండ్మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
ఊహించని విధంగా తిరగబడుతున్న ఉక్రెయిన్ సేనల్ని తుదముట్టించేందుకు రష్యా నిషేధిత బాంబులను ప్రయోగిస్తున్నది. వీటిలో క్లస్టర్, కార్పెట్, వ్యాక్యూమ్ బాంబుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకొని ఉన్న భారతీయుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరిహద్దులో ఉన్న పొరుగు దేశాలకు చేరుకోవడంలో విద్యార్థులకు అ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వహణలో తమ సహకారం లేకుంటే అది కక్ష్య తప్పి భారత్, చైనా లేదా అమెరికా, ఐరోపా దేశాల్లో పడొచ్చని రష్యా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సహకారం లేకుండా
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�
కీవ్ నగరంలోని ఓ టీవీ టవర్పై రష్యా బాంబు దాడులు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. రష్యా పౌరులు, కొన్ని ప్రభుత్వ సంస్థలపై సమాచార దాడులను అరికట్టడానికే ఈ దా�
రష్యా ఓ ఉగ్రవాద దేశమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు జరిగిన ప్రతి సంఘటనను గుర్తుంచుకుంటామని, రష్యాను క్షమించే పరిస్థితే లేదని తీవ్రంగా హెచ్చరిం�
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల్లో పాశ్చాత్య దేశాలు మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేయకూడదని రష్యా తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్ చెప్పినట్లు సమాచారం. రష్యాకు చెందిన �
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్క�
ఉక్రెయిన్పై ఉన్నట్లుండి యుద్ధం ప్రకటించిన రష్యాను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. కానీ ఈ సంక్షోభం పైకి కనిపించేంత సులభంగా అర్ధమయ్యేది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. తాజాగా సిరియా దేశ విదేశాంగ