ప్రపంచం మొత్తం ఆందోళన కలిగిస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఒక జంట వింత నిర్ణయం తీసుకుంది. అదే రోజు పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని డిసైడయింది. వారి నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. �
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
లండన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు తొలి రోజే భారీ షాక్ తగిలింది. తమ లక్ష్యాలను సాధించడంలో మొదటి రోజు రష్యా విఫలమైనట్లు బ్రిటన్ అంచనా వేసింది. రష్యా సైన్యానికి చెందిన 450 మంది సిబ్
కీవ్ : రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒబలన్ జిల్లాలో ఉన్న పార్లమెంట్కు 9 కిలోమీటర్ల దూరంలో శత్రువులు మ�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై గురువారం రష్యా వైమానిక దాడులు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణ భయంతో అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో దాచుకుంటున్�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై సమరభేరి మోగించిన రష్యా.. తొలి రోజే అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నది. రష్యా సైనిక బలగాలు ఆ ప్లాంట్ను ఆక్రమించేశాయి. ఉక్రె�
హైదరాబాద్ : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేద�
anti-war protests | ఉక్రెయిన్పై రష్యా (Russia) యుద్ధానికి దిగడంపై రష్యాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పుతిన్ చర్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా (anti-war protests) దేశవ్యాప్తంగా ప్రజల
Ukraine | తొలిరోజు రష్యా దాడుల్లో 137 మంది ఉక్రేనియన్లు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కి (Volodymyr Zelensky) ప్రకటించారు. ‘ఈ రోజు 132 మంది హీరోలను కోల్పోయం. అందులో పౌరులు, మిలిటరీ సిబ్బంది ఉన్నారు’
టో తూర్పుదిశగా జరుపుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేసే నెపంతో యూరప్లో యుద్ధానికి తెరతీసింది రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయన్పై దాడికి తెగబడింది. ఈ దాడికి దారితీసిన అంశాలేమిటో చూద్దాం..
పశ్చిమదేశాలు కొన్నివారాలుగా చెప్తున్న జోస్యాలను నిజం చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీదకు గురువారం సేనలను పంపారు. దురాక్రమణ యుద్ధాలకు కాలం చెల్లిందన్న రోజుల్లో పొరుగు దేశంపైక