కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ
ఒకిట్రికా: ఉక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఆ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం ర�
జనావాసాలపై గంపగుత్తగా బాంబులు పదుల సంఖ్యలో మృతులు.. వందల మందికి గాయాలు క్లస్టర్ బాంబులు వాడితే యుద్ధ నేరమే! కీవ్కు నలువైపుల నుంచి మరిన్ని రష్యా బలగాలు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం మరోదఫా చర్చించ�
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడికి నేటితో అయిదు రో�
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జ�
మాస్కో: కీలకమైన వడ్డీ రేటును రష్యా రెండింతలు పెంచేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రష్యా కరెన్సీ రబుల్ 30 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ రష్యా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నది. వడ్డ
ఉక్రెయిన్పై రష్యా దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో అక్కడున్న భారత విద్యార్ధులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తమను స్వస్ధలాలకు పంపాలని దేశ రాజధాన�
హైదరాబాద్ : ఉక్రెయిన్కు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానాన్ని రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ మేరకు ఉక్రెయిన్ మినిస్టర్ డిమిట్రో కులేబా ప్రకటించారు. AN-225 మ్రియా అనే కార్గో విమానాన్ని రష్