Yevgeny Pregozhin | రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో చెప్పారు. అయితే ప్రిగోజిన్ చనిపోయింది ప్రమాదంలో కాదని.. ఆయ
New virus | రష్యాలో అంతుబట్టని వైరస్ విస్తరించిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానాల వద్ద రోగులను దింపేందుకు అంబులెన్స్లు క్యూ కట్టాయని మీ
విదేశీగడ్డపై అనధికారికంగా చేపట్టే హత్యలు, దాడులను కోవర్టు ఆపరేషన్లు అంటారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు ఈ తరహా ఆపరేషన్లు జరిపిన చరిత్ర ఉంది.
తమ లక్ష్యాల్ని సాధించేవరకు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చోటులేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో (2024 మార్చి 17న) రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నవేళ చాలా రోజుల తర్వాత ఆ
Jail for Goats | మనుషులు తప్పు చేస్తే జైలుశిక్ష పడుతుందని అందరికీ తెలుసు. కానీ తప్పు చేశాయంటూ మూగ జీవులను జైల్లో బంధించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అదేంటి..! ఎవరైనా మూగ జీవులపై నేరం మోపి జైల్లో పెడుతారా అని అనుకు�
రష్యాపై తన పట్టును కొనసాగించాలని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నారు. 2024లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారని రష్యన్ మీడియా తెలిపింది.
Marianna Budanov | ఉక్రెయిన్ నిఘా విభాగం అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ కిరిలో బుడనోవ్ భార్యపై మరియా బుడనోవ్పై విష ప్రయోగం జరిగింది. ఆ విషంలో అధిక మోతాదులో లోహాలు ఉన్నట్లు స్పై ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు.
IGLA-S | భారత్-రష్యా మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగాయి. తాజాగా రష్యా ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ను భారత్కు సరఫరా చేయనున్నది. ఈ విషయాన్ని రా�
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై గతేడాది పశ్చిమ దేశాలు మూకుమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకొని రష్యా నుంచి భారత్ చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటున్నది. మన దేశపు మ�
Russia: రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్కు చెందిన వోల్నవాకా పట్టణంలో ఈ ఘటన జరిగింది.
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి.
గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది.