కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ ప�
‘పడకేసిన పల్లె ప్రగతి’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడైన గ్రామపంచాయతీ ట్రాక్టర్, పారిశుధ్యం లోపంపై వా�
కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూ�
పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు అన్న మాటను ప్రభుత్వాలు విస్మరించడంతో ఒకప్పుడు అభివృద్ధితో కళకళలాడిన అస్సాంలోని ఒక గ్రామం ఇప్పుడు బీడువాడి వెలవెలపోయింది. జనంతో నిండుగా ఉండే ఆ గ్రామాన్ని ప్రభుత్వం పట్టి�
Minister Errabelli | గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతిని ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల్లో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులకు గురైన గ్రామాలు.. నేడు బీఆర్ఎస్ ప్రభ�
రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా అనేక మౌలిక వసతులతో పాటు పచ్చదనంపై దృష్టి సారించింది. రూ.10లక్షలతో శ్మశానవాటిక, రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షల 50వేలతో పల్లెప్రకృతి వనం, రూ.2లక్షల 10వేలతో సెగ్రిగే
‘పల్లె ప్రగతి’తో పెండ్లిమడుగు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ప్రతి నెలా వస్తున్న రూ.60,993 ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం అందుబాటులో
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
మంత్రి ఎర్రబెల్లి | పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�