ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
మంత్రి ఎర్రబెల్లి | పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సందీప్ కుమార్ సుల్తానియా | గ్రామాల రూపు రేఖలు మార్చేందుకే పల్లె ప్రగతి కార్యక్రమం అని రాష్ట పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | రాఫ్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మంత్రి మల్లారెడ్డి | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు.