పల్లెల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజల చెంతకే పరిపాలన సౌలభ్యాన్ని అందించాలని గూడెలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నో పల్లెలు స్వయం పాలనతో అభివృద్ధి చ�
CM KCR | సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో మరోసారి దేశంలోనే నంబర్ వన్గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన,
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ్ణారెడ్డి అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, చందుపట్ల బండసోమారం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవ�
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్ గ్ర�
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పంచాయతీల ద్వారా ఆచరణలో పెడుతున్న ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో
తొగుట, మే 06 : సీఎం కేసీఆర్ చొరవతోనే స్వరాష్ట్రంలో పల్లెసీమలు బలపడుతున్నాయని మెదక్ ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్ధరాజ్పల్లిలో జరుగుతున్న ప
రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపు�
గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల స�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 తెలిపింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కల పెంపకంలో ఊహించని మార్పు వచ్చిందని
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రషీద్గూడ గ్రామ సర్పంచ్ మంచాల రాణిరవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు.
Minister KTR | తెలంగాణలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ విభాగంలో చేరడం పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో ఓడీఎఫ్ గ్రామాలు ఏ రాష్ట�