సందీప్ కుమార్ సుల్తానియా | పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ
ర్యాకల్కు మొదటి ర్యాంక్, జుక్కల్కు రెండో స్థానం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన 17 క్లస్టర్లలో 1,450 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం కలిసొచ్చిన పల్లెప్రగతి, మిషన్ భగీరథ పనులు హైదరాబాద్, సె
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హాహైదరాబాద్, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు సంబంధించిన పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉన్నదని కేంద్ర గ్రా�
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రూ.409.50 కోట్లు విడుదల చేసింది.15వ ఆర్థికసంఘం సిఫారసుల మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి తొలి విడత గ్రాంట్ రూ�
ధారూరు మండలంలో ‘మీతో నేను’ కార్యక్రమానికి శ్రీకారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూరు : గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ �
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు వెల్లడి హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న గోదాములను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గిడ్డం
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పంచాయతీలకు 7,695 కోట్లు గ్రామాలకు నిధుల వరద ప్రగతికోసం క్రమం తప్పకుండా విడుదల నేరుగా నిధులు.. వేగంగా నిర్మాణాలు ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యం గతంలో నిలిచిన పనులకూ మోక్షం కరోనాలోనూ వెనక్కి తగ్గని ప్రభుత్వం హ�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి | ప్రతి ఒక్కరు పట్టణ, పల్లె ప్రగతి ప్రాముఖ్యతలను తెలుసుకొని సహకరించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను కోరారు.