మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పంచాయతీలకు 7,695 కోట్లు గ్రామాలకు నిధుల వరద ప్రగతికోసం క్రమం తప్పకుండా విడుదల నేరుగా నిధులు.. వేగంగా నిర్మాణాలు ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యం గతంలో నిలిచిన పనులకూ మోక్షం కరోనాలోనూ వెనక్కి తగ్గని ప్రభుత్వం హ�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి | ప్రతి ఒక్కరు పట్టణ, పల్లె ప్రగతి ప్రాముఖ్యతలను తెలుసుకొని సహకరించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలను కోరారు.
మంత్రి ఐకే రెడ్డి | అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి అంశాలవారీగా చార్ట్ సిద్ధం సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూపకల్పన వెనుకబాటుకుగల కారణాలూ విశ్లేషణ సీజనల్ వ్యాధులపై ముందస్తు కార్యాచరణ సచివాలయం నుంచి మానిటరింగ్ హైదరాబాద్, జూన్ 17
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 273 కోట్లు మొదటి విడతగా సీఎం కేసీఆర్
కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శగ్రామంగా ఎదగాలని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు �