రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని రూ.12 వేలకే పరిమితం చేసి అన్నద
రోజుకొకరు చొప్పున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల దీనావస్థపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీకి భారీగా వినతులు వెల్లువెత్తాయి. బాల్కొండ నియోజకవర్గ వ్యా
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరస�
రుణమాఫీపై కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను రైతులు నిలదీశారు. మంగళవారం దేవంపల్లిలో గోదాం ప్రారంభోత్సవంలో మాట్లాడుతుండగా.. తమకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు కలవేని బక్�
న్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, ఇదేంటని నిరసన వ్యక్తం చేసే వాళ్లను అడ్డుకోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్న�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పులబాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించ లేక శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్రావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆదివా�
Harish Rao | రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. అధికారుల చుట్ట�
పేరుకు ఐదెకరాలున్నా.. రాళ్లూ రప్పలు నిండి పంటలు పండని భూములవి.. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యమతడిది.. ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకొని ప్రభుత్వరం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని తదితర హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వం రైతులకు మరోసారి అన్యాయం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రూ.2 ల�