రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. చదువున్న కొడుకుకు కొలువు దక్కుతుందన్న ఆశ లు అడియాసలవుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్లో
పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతుభరోసా రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తన బైక్కు నిప్పుపెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన రైతు
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.500 బోనస్ హామీ బోగస్గానే తయారైందని, రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
అన్నదాతకు రైతుభరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం, ప్రతినెల రూ. 2500, విద్యార్థినులకు స్కూటీలు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇలా ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రిని ప్రజలు ఎనుముల రేవంత్ అ
పంటలు పండకపోవడం, అప్పులు తీర్చలేక రెకల కష్టం చేసుకొని బతుకుతున్న రైతు రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా లేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెం దాడు.
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మారుస్తారని.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలనా? అంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన ‘ఎక్స్'లో పోస్ట్ చేశారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా�
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలుపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నద�
ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారంటీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. అమలు చేస్తున్న ఒకటీ అరా సంక్షేమ పథకాలకు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తున్