కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు తెగిన గాలిపటాలుగా మారాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు.
రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోవింద్పూర్ గ్రామానికి చెందిన రైతులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
తనను జైలులో పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు.
వంద శాతం రుణమఫీ చేశామని ఊకదంపుడు ప్రకటనలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్న ము ఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు తప్పని ని రూపిస్తూ స్వయంగా అధికార పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక శ�
‘నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ కమిషన్ ఎదుట వాపోయారు.
దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన 1990వ దశకం నుంచి ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటాయి. కొద్దిమంది కోటీశ్వరులు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే, కోట్ల మంది పేదలు నిరు పేదలవుతున్నారు. ఉదాహరణకు.. జీఎస్టీ రీత్యా �
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు గాలికి వదిలేసింది.
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు ఇవ్వడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నార�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు.
కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు ఏడు ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్టు సమాచ�
పంట రుణం మాఫీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడంలేదు. మొదటి మూడు దశల్లో వివిధ కారణాలతో రుణాలు మాఫీ కాని వారికి నాలుగో దశలో చేసినట్లు కాంగ్రెస్ సర్కారు నవంబరు 30న ప్రకటించ
కేసీఆర్ సర్కారు రైతుబంధు రూపంలో ఇచ్చిన పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరిట ఇస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి యేడాదైనా ఆ ఊసెత్తడం లేదు.