KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
2023, డిసెంబర్ 7న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోలో రైతులకు అనేక వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతులతో పాటు, కౌలు రైతుల
రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ చేసి మిగతా రైతులను రేవంత్ సర్కారు నిండా ముంచిందని వక్తలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పుడు పునరంకిత సభలు పెటుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ అని, కానీ రాష్ట్రంలో విజయోత్సవ సభల పేరుతో వ్యక్తిగత గొప్పలు, స్వోత్కర్ష వేదికలుగా మారుస్తున్నారని సీనియర్ కాంగ్రె�
‘ప్రభుత్వం రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆ విషయం ఎవరూ చెప్పరు.. 2 లక్షలకుపైగా ఉన్న రుణమాఫీ గురించి మాత్రం అడుగుతరు’ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అసహనం వ్యక్తంచే
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతూ శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆ�
సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రుణమాఫీ కథ ఒడిసినట్టేనా? పంట రుణం రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు మాఫీ ఆగిపోయినట్టేనా?.. అంటే శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది.
రుణమాఫీ కోసం రైతులు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొల్లాపూర్కు చెందిన రైతు బెమిని కురుమయ్య స్థానిక సహకార బ్యాంకులో గతంలో రూ.1.10 లక్షల రుణం తీసుకున్నాడు.
రుణమాఫీ పూర్తయ్యిందన్న సీఎం రేవంత్రెడ్డి ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల లోపు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని నమ్మించి.. చివరికి నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేస్త�