ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కోసం జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగంపై తాజా వివాదం రాజుకుంది. ‘కేవలం 12 గంటల కోసం ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు రూ. 15 కోట్లు ఖర్చు అయింది’ అని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్�
దేశంలో గొప్ప గొప్ప చట్టాలన్నీ తామే చేశామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఆ సర్కారే చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విధానాలపై జవాబుదారీతనమే లక్ష్య�
ప్రజల మానసిక ఆరో గ్యం తోడ్పాటు కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టెలి-మానస్ హెల్ప్లైన్కు (14416 లేదా 1-800-891-4416) ప్రతిరోజూ సుమారుగా 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డిసెంబర్ 1, 2002-జూలై 24, 2025 మధ్య కాలంలో 24 లక్షలకు పైగా ఫోన్స్ �
Aadhaar | దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar de
ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగ�
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
RTI | తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒత్తిడికి వైద్య విద్యార్థులు చిత్తవుతున్నారు. ఒత్తిడిని అధిగమించలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో ఫెయిల్ �
రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిం ది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తోపాటు ఏడుగురు కమిషనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక దస్ర్తాలు మాయమైనట్టు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన డీజీపీ అలోక్ మోహన్ను కలిసి పట్ట�