పాలనలో పారదర్శకత కోసం 2005 లో కేంద్రం తెచ్చిన సమాచార హక్కు చట్టం తెలంగాణలో నిర్వీర్యమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా సమాచార హక్కు చట్టం అమలు, ప్రధాన క మిషనర్, కమిషనర్ల నియామకాలను ప
రాష్ట్రంలో గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షను నిర్వహించిన తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్
రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. ప్రభుత్వాన్ని ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడిగినా ‘లేదు’ అనే సమాధానం వస్తున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులపై కూడా సమాచారాన్ని దాచిపెడుతు
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. కమిషన్కు విచారణ ధర్మాసనాలు ఏర్పాటు చేసే అధికారాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించే అధికారమూ ఉందని జస్టిస్
వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సెగ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేర్కొనే ఐఐటీలనూ తాకింది. ఐఐటీల్లో విద్యనభ్యసించిన 38 శాతం మంది విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్లేస్మెంట్ లభించలేదు.
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటీల్లో చదివే విద్యార్థులకు కొలువులు లభించడం కష్టమవుతున్నది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్ త్వరలో ముగియనున్నది.
ఎన్నికల కమిషన్కు (ఈసీ) అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇది విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలుగా పేర్కొన్నది.
ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ‘ఎస్వోపీ’ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. బాండ్ల విక్రయాలు, ఎన్క్యాష్ నిమిత్త�
రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా చేపట్టనున్న ఎన్టీపీసీ రెండోదశ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. 2400 (3x800) మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం పీపీ
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
Rats Catch | సుమారు168 ఎలుకలు పట్టుకునేందుకు (Rats Catch) రూ.69 లక్షలు ఖర్చు చేశారు. సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని లక్నో డివిజన్ రైల్వేపై విమర్శలు వెల్లువెత్తా�
RTI Data | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్' నుంచి వేలాది దరఖాస్తుల రికార్డుల్ని మోదీ సర్కార్ తొలగించింది. తమ ఖాతాలోని దరఖాస్తుల సమాచారం గల్లంతైందని, కనిపించటం లేదని వేలాది మంది సమాచ�
Political Parties | గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. అయితే, కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఆదేశాలను సుప్రీంకోర్ట�