ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వనజ ఎన్ సర్నా పేర్కొన్నారు. ఏ సమాచారాన్నైనా ఒక్క దరఖాస్తుతో తెలుసుకోవడం సామాన్యులకు గొప్ప అవకాశమని చెప్పారు.
బాధితుల పక్షాన నిలుస్తూ సత్వర న్యాయం అందేలా తెలంగాణ సమాచార కమిషన్ కృషి చేస్తున్నది. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 17 ఏండ్లు పూర్తయింది. తొలిసారి 2017 సెప్టెంబర్ 25న ప్రధాన కమిషనర్గా రాజా సదారాం
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నది. కమిషన్ ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి 545 సమాచార హక్కు (ఆర్టీఐ) పిటిషన్లకు కలిపి ఒకే ఆర్డర్ ఇచ్చారు. శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి 545 పిటిషన్లు దా ఖల
సిల్లీ సోల్స్ బార్పై ఆర్టీఐ ద్వారా వెలుగులోకి నిజాలు.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్త, పిల్లలకు చెందిన కంపెనీకే గోవాలోని వివాదాస్పద ‘సిల్లీ సోల్స్’ రెస్టారెంట్ అండ్ బార�
అది 2021 మార్చి 26. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన ‘సత్యాగ్�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోం�