RTC Strike | తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంద�
ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగబోతున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు 13న జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల చేపట్టిన ‘చలో సెక్రటేరియట్'లో ఈ అంశాన్ని వెల్లడించిన కార్మిక స
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేలమంది కార్మికులు మంగళవారం చలో సెక్రటేరియట్లో భాగంగా ధర్నా చౌక్కు తరలి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎ�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ప్రభుత్వంప�
ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థను కాపాడాలని కార్మికులు పోరాడుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది.
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటపంథానే సరైన మార్గమని ఆర్టీసీ కార్మికులు ‘చలో సెక్రటేరియట్'కు సన్నద్ధమవుతున్నారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో డిపో నుంచి �
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులను వంచిస్తే ఊరుకోబోమని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎప్పుడు అమలు చేస్తారని, సంస్థను ప్రభుత్వం
హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు 2021, 2025 వేతన సవరణ చేయాలని, విద్యుత్ బస్ ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే అప్పగించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ �
మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ డబ్బులు రూ.2,072 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని, ఈ సొమ్మును చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర