తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘల ప్రతినిధులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యకు నిరసనగ�
ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ, బీఆర్�
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కొత్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..