తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి �
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గ
జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం ఉదయం నుంచి కార్మికులు సమ్మె ప్రారంభించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ఆర్టీసీ డిపోల్లోని కార్మిక�
RTC Strike | సమ్మె సైరన్తో ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టే పరిస్థితులు ఉండటంతో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి డిపోల వద్దకు �
టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మ�
RTC Strike | టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.
RTC Buses | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్న నేటికి హామీ అమలు కావడంతో కార్మికులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు.
Ponnam Prabhakar | ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.
RTC Bus Accident | కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో హైదరాబాద్కు నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్స�
RTC Strike | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లు అన్నీ వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప�
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు న�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీంతో అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవే.. పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరినా సర్కార్ పట్టించుకోలేదు. �