RTC Strike | మళ్లీ ఉమ్మడి పాలననాటి రోజులు కనిపిస్తున్నయ్. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నయ్. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు.. నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు. అగ్నికీలలు.. ఆగ్రహజ్వాలల
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మె విరమిస్త�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కొనసాగింది. నిర్బంధాల నడుమ ఆర్టీసీ కార్మికులు �
ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని సమ్మెను విరమింపజేయాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నాడు కాంగ
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండో రోజు సైతం నగర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిపోల ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ ఉద్యోగులకు �
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్ట�
ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులను అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్న
ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ డిపోలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన కార్మి�
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారం అర్దరాత్రి సమయంలో పోలీసులు ఆర్టీసీ ఇన్గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంటును తొలగించారు. గురువారం నాడు డిపో ఇన్గేటు వద్ద �
Janagama | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున�
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.