ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల్లో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రక్రియను సాకుగా చూపి.. ఆర్టీసీ విలీనాన్ని ఆల�
గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలుపడుతున్నరు. కండక్టర్ లేకు
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలు పడుతున్నరు.
వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు బయటకు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలకు దిగడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదా�
ఓ వైపు సాంకేతికతపరంగా నగరం దూసుకుపోతుంటే.. మరోవైపు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో టీజీఆర్టీసీ వెనకబడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సుల సమాచారం అందించేందుకు టీజీఎస్ఆర
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందర ఏప్రిల్, మే న
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటి పేద వ్యాపారులపై ఆర్టీసీ అధికారులు జులుం ప్రదర్శించి బుల్డోజర్లతో వారి మీదకు రావడం ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్�
20ఏండ్లుగా దుకాణాలు నడుపుకొంటున్నాం.. సడన్గా వచ్చి చిరువ్యాపారాలు చేసుకునే మా డబ్బాలు జేసీబీలతో తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు వాపోయారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అద్దె చెల్లించడం �
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శనివారం కిక్కిరిసి పోయింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు నానాపాట్లు �