‘బస్సొస్తే బడికి.. రాకుంటే ఇంటికి’ అన్నట్లుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి. ‘పాఠశాలకు వెళ్లొస్తాం.. మా ఊరికి బస్సు నడపండి మహాప్రభో..’ అంటూ నెత్తీనోరూ బాదుకున్నా
విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సుల
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకు�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు పల్లె వెలుగు సేవలు అందడం లేదు. మండలంలోని రేజింతల్, మల్కన్పాడ్, న్యామతాబాద్, హుస్సేల్లి, గుంజోట్టి, రాంతీర్థం, చినిగేపల్లి, మల్గి, రత్నాపూ�
మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్స్టేషన్ సమీపంలోని 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) గతంలో అద్�
మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటుల�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 11గంటలకు అమ్మవారిని ఆహ్వానించడానికి ఆమె పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ(దివి గ్రామం)కు బయలు దేరుతుంది. అమ్మవారి కోసం ఎద�
ఆర్టీసీతో అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఒప్పందాలు చేసుకొని.. రూ.21 కోట్లు మోసం చేసిన ‘గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ సీపీ ఏవీ ర�