Pandem kodi | రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాలో మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి (Pandem kodi) వేలం(auction) పాటను ఆపాలని ఆర్టీసీ డిపో అధికారులకు(RTC officials) కోడి యజమాని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ జారీ చేసే క్రమంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులలో నిరంతరాయంగా చిల్లర సమస్యల కొనసాగుతూనే ఉంటుంది.
ఈ నెల 25 నుంచి పాలకవీడు మండలం జాన్పహాడ్ లో ఉర్సు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక�
పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు న
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఆర్టీసీ అధికారుల విధానాలు ఉన్నాయని హైర్బస్ ఓనర్ల వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్లో హైర్బస్ ఓనర్ల రాష్ట్ర కమిటీ సమా
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మారుమూల గ్రామాల పరిస్థితి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు సేవలు అందడం లేదు.
మండలంలోని చిన్నరాజమూర్ గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. ఆలయాన్ని రం గురంగుల విద్యుద్దీపాలతో నిర్వాహకులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలన�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్టాండ్లో బుధవారం విద్యార్థులు ధర్నా చేశారు. జిల్లాలోని కోటపల్లి మోడల్ పాఠశాలకు, జూనియర్ కళాశాలకు చెన్నూర్ నుంచి నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంట�